Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికలను రద్దు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ శాఖ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్లలో ఎన్నికలు రద్దు అయ్యాయి 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది.