Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహిళల ప్రీమియర్ లీగ్లో ఈరోజు ఆసక్తికర మ్యాచ్. ఫైనల్ బెర్తు కోసం జరుగుతున్న పోరులో యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ తలపడున్నాయి. టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ అలిసా హీలీ ఫీల్డింగ్ తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్లో యూపీపై ఐదు వికెట్ల తేడాతో నెగ్గి నేరుగా ఫైనల్ చేరింది. దాంతో, నెట్ రన్రేటులో వెనకబడిన ముంబై ఫైనల్ బెర్తు కోసం వేచి చూడాల్సి వచ్చింది.