Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల: ఏప్రిల్ 1న నడకమార్గం భక్తులకు దర్శన టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనుంది. అలిపిరి నడక మార్గంలో 10 వేల మందికి.. శ్రీవారి మెట్లు నడకమార్గంలో 5 వేల మంది భక్తులకు టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. కాగా.. రేపు శ్రీరామనమి పర్వదినం సందర్భంగా.. శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎల్లుండి శ్రీరామ ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరగనుంది.