Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్114 పాయింట్లు లాభపడి 59,106కి పెరిగింది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకుని 17,398 వద్ద స్థిరపడింది.