Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యాదాద్రి
యాదాద్రిలో మరో సంఘటన చోటు చేసుకుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆలయంపై డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు యువకులను ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాదుకు చెందిన వారుగా గుర్తించారు. డ్రోన్ ను సీఆర్పీఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. యువకులను ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.