Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పంజాబ్ కింగ్స్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. మయాంక్ మార్కండే వేసిన 15వ ఓవర్లోనాథన్ ఎల్లిస్ బౌల్డ్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ (47) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 15 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 88/9