Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్టణం: కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తీ గురువారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కేంద్రమంత్రి సమీక్ష జరపనున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు చెందిన ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడా వివిధ అంశాలపై మంత్రి చర్చించనున్నారు.