Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్కు కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ అర్ధ శతకం సాధించాడు. ముంబై బౌలర్లపై వెంకటేష్ అయ్యర్ విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 11ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 76 పరుగులు, శార్థూల్ ఠాకూర్ 4 పరుగులతో ఉన్నారు.