Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-16లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా బ్యాటింగ్ ముగిసింది. కోల్ కతా నిర్ణిత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ కు 186 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఇక కోల్ కతా బ్యాటర్స్ లో వెంకటేష్ అయ్యార్ (104) అధ్భుత సెంచరీతో అలరించాడు. మిగత బాట్స్ మెన్లు తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. చివర్ల రస్సేల్ 11 బంతుల్లో 21 పరగులు చేశాడు.