Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 59,632కి పెరిగింది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 17,624కి చేరుకుంది.