Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మొహాలీలో పంజాబ్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్ డుప్లెసిస్ 84 పరుగులు, విరాట్ కోహ్లీ 59 పరుగులు చేశారు. పంజాబ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది.