Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగించాయి. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న తరుణంలో మదుపరులు ఆచుతూచి వ్యవహరించారు. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్ల లాభంతో 59,655కి చేరుకుంది. నిఫ్టీ 0.40 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,624 వద్ద స్థిరపడింది.