Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, పంజాబ్ 214 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ కరన్(55) హాఫ్ సెంచరీతో రాణించాడు. హర్ప్రీత్ సింగ్ భాటియా(41) చెలరేగి ఆడాడు. బెహ్రాన్డార్ఫ్ వేసిన 20వ ఓవర్లో జితేశ్ శర్మ(25) సిక్స్ కొట్టాడు. దాంతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి జితేశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హర్ప్రీత్ బ్రార్ ఫోర్ కొట్టాడు. దాంతో, పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.