Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపిఎల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆర్ఆర్ 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 113 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆర్సిబి తొలుత బ్యాటింగ్ చేసి ఆర్ఆర్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దేవ్దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 34 బంతుల్లో 52 పరుగులు చేసి విల్లే బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జోస్ బట్లర్ సిరాజ్ బౌలింగ్లో పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సంజు శామ్సన్ (18), సింమ్రాన్ హేట్ (01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.