Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో కళకళలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థలు గత వారాంతంలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు సూచీల సెంటిమెంట్ను బలపర్చాయి. దీంతో నేటి ట్రేడింగ్ను సూచీలు లాభాలతో ముగించాయి.