Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు లాభపడి 60,131కి చేరుకుంది. నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 17,769 వద్ద స్థిరపడింది.