Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 463 పాయింట్లు లాభపడి 61,112కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పుంజుకుని 18,065కి ఎగబాకింది.