Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి : ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాలనుకుంటే.. ఫలితాలు విడుదలైన వారం రోజులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏపీ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పది పరీక్షలకు మొత్తం ఆరు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 26న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.