Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించనుంది. 17 లోక్సభ స్థానాలకు గానూ 14 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తలో ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.