Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి విడతలో 69.61 శాతం, రెండో విడతలో 69.44 శాతం, మూడో విడతలో 68.4 శాతం, నాలుగో విడతలో 65.5 శాతం, ఐదో విడతలో 64.16 శాతం, ఆరో విడతలో 64.4 శాతం పోలింగ్ నమోదు కాగా, నేడు (ఆదివారం) జరిగిన తుది విడతలో పోలింగ్ ముగిసే సమయానికి 67.34 శాతం పోలింగ్ నమోదైంది.