Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేటలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. నెలరోజుల వయసున్న ఆడ శిశువును ఓ మహిళ పదివేల రూపాయలకు అమ్మేసింది. పోలీసులకు సమాచారం అందడంతో శిశువును అమ్మిన మహిళను, కొన్నవారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.