Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ 50వ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణం చేశారు. గరుడాళ్వార్ సన్నిధిలో జేఈవో బసంత్కుమార్ పాలకమండలి నూతన సభ్యులచే ప్రమాణం చేయించారు. మరికాసేపట్లో టీటీడీ పాలకమండలి తొలి సమావేశం జరగనుంది.