Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవితాంతం కార్మిక హక్కుల కోసం పోరాడిన కార్మిక నాయకుడు నారాయణ ఆశయాలు సాధించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. కార్మిక హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశ్నార. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్గా పదవీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా పార్టీలోనూ, కార్మిక ఉద్యమంలో వివిధ సమస్యలపై పని చేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామన్నారు. ఆయన మతికి సంతాపాన్ని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.