Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనం ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటామనీ, అయితే ఈసారి ఆ వేడుకల సందర్భంగా కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అందరమూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్లైన వైద్యులు, వైద్య సిబ్బందితో తాను క్రమం తప్పక చర్చలు జరుపుతున్నానంటూ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.