Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోవిడ్ కారణంగా ఎంతో ుంది ఆహారం అందక, జీవనోపాధి లేక కష్టాలను పడుతున్నారని వారికోసం సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ తెలిపారు. మిత్రుల సహకారంతో బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను రాష్ట్రాలలో ఆయన సహాయక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మిత్రులు రాం వారణాసి, సీత సుభాషిణి సహకారంతో హైదరాబాద్లోని మలక్పేట్ ప్రాంతంలో ఉన్న ఫిన్ వికలాంగుల ఆశ్రమ పిల్లలకు నిత్యావసర వస్తువులను డా.ఆనంద్, చిన గోపాల్ అందించారు.