Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సమాచార పౌరసంబంధాల శాఖలో తెలంగాణ ఉర్దూ మాసపత్రిక సంపాదకు లు హబీబుద్దీన్ ఖాద్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ శాఖ కమిష నర్ అర్వింద్కుమార్ పేర్కొన్నారు. ఓ మంచి అధికారిని కోల్పోయామనీ, ఆయన చేసిన సేవలు ఎనలేనివనీ తెలిపారు. ఉర్దూ ట్రాన్స్లేటర్గా సమాచారశాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఖాద్రీ ఎడిటర్ స్థాయికి ఎదిగారని అన్నారు.