Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబబాద్ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో 6,7 తరగతుల్లో సీట్లను భర్తీ చేయనున్నట్టు సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 9 వరకు అన్లైన్లో వరఖాస్తు చేసుకోవాలని కోరారు.