Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీలో 2020-2021కిగాను ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యనభ్యసించేందుకు ఎంపికైన విద్యార్థుల జాబితాను మంగళవారం పరిపాలన అధికారి రాజేశ్వర్రావు ఇతర అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వచ్చిన మార్కులకు 0.4 అదనంగా కలిపామని తెలిపారు.