Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని మిరుదొడ్డిలో గల గురుకుల విద్యాలయం నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మంగళవారం ప్రకటన జారీ చేసింది.
బీసీ గురుకుల విద్యార్ధుల డిగ్రీ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన డిగ్రీ ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఫలితాలను బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి. వెంకటేశం మంగళవారం విడుదల చేశారు.