Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అది ఒక రహస్య విచారణ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

అది ఒక రహస్య విచారణ

Tue 26 Jan 04:20:16.080206 2021

- ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ప్రజలపై దౌర్జన్యం
- భూ సేకరణను తక్షణం ఆపేయండి :
- 'నిమ్జ్‌'పై టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్‌ (నిమ్జ్‌) పేరిట పరిశ్రమల స్థాపన కోసమంటూ జహీరాబాద్‌ చుట్టుపక్కల అత్యంత సారవంతమైన భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం అత్యంత శోచనీయమని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటూ చెప్పిన అధికారులు... వాస్తవానికి అక్కడికి ప్రజలను రానీయకుండా ఒక రహస్య విచారణ చేపట్టారని విమర్శించారు. జనాన్ని రానీయకుండా అడ్డుకుని, పోలీసులతో పికెటింగ్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. వారిని తప్పించుకుని ప్రజాభిప్రాయ సేకరణ ప్రదేశానికి చేరుకున్న రైతులు, ఇతర పేదలపై పోలీసులు లాఠీఛార్జి చేయటం దారుణమని అన్నారు. అడుగడుగునా నిర్బంధం విధించటం, మహిళలనే సోయి కూడా విచక్షణా రహితంగా కొట్టటం దారుణమని అన్నారు. ఈ అంశాలన్నింటిపై మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో కోదండరామ్‌ విలేకర్లతో మా ట్లాడుతూ... జహీరాబాద్‌ చుట్టుపక్కల సారవంతమైన భూములున్నాయని తెలి పారు. వాటిలో అల్లం, వెల్లుల్లి, ఆలుగడ్డతోపాటు కూరగాయలు సాగు చేస్తారని చెప్పారు. అలాంటి భూములను పరిశ్రమల కోసం బలవంతంగా లాక్కోవటం దారుణమని అన్నారు. సేకరించాలనుకున్న మొత్తం 12,635 ఎకరాల్లో 6,400 ఎకరాలను మాత్రమే పరిశ్రమల కోసం వినియోగిస్తారని వివరించారు. అలాంటప్పుడు మిగతా వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. నిమ్జ్‌ వల్ల చుట్టుపక్కల ఉన్న చిట్టడవులు కూడా నాశనమవుతాయనీ, ఫలితంగా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు తెలపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. తమ పార్టీ నుంచి కూడా కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానించాలి
15 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
ఆర్టీసీలో పెళ్లైన బ్రహ్మచారులు
విశాఖ ఉక్కుకు శఠగోపం
చట్టాలను రద్దు చేయకపోతే..
కొండపల్లి సీతారామయ్య జీవితచరిత్ర ఓ ప్రేరణ
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బర్తరఫ్‌ చేయాలి
గొలుసుకట్టు మోసం...
నాగేశ్వర్‌ ను గెలిపించుకుందాం
మార్క్సిజంతోనే సమానత్వం
భగీరథలో కాంట్రాక్టర్ల అక్రమ దందా
పోడు భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం
ఆ ఉత్తర్వులను ఎందుకు అమల్జేయలేదు..?
దళిత పాలేరుపై పటేలు దాష్టీకం...
భారీగా బ్యాలెట్‌ పత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు
శ్రీశైలం 'స్పెషల్‌' బాదుడు
18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌
మధ్యాహ్న భోజనం బంద్‌
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో..
మెదక్‌ ఐసీడీఎస్‌ పరిధిలో వేధింపులు
టీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పండి
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ
ఐదుగురు జేడీలకు ఏడీలుగా పదోన్నతి
విద్యుత్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గాంబో నాగరాజు సస్పెన్షన్‌
గ్రామైక్య సంఘానికీ, రెండు ఎస్‌హెచ్‌జీలకు కేంద్ర అవార్డులు
సింగరేణి అధికారులకు ప్రత్యేక పెన్షన్‌ పథకం
37,658 మందికి మందికి వ్యాక్సిన్‌
'ట్రిబ్యునళ్ల తీర్పుల వివరాలు పంపండి'
పథకాల పురోగతి పట్ల కేంద్రం సంతృప్తి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.