Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర

Tue 26 Jan 05:01:28.966882 2021

- 26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీ : తమ్మినేని వీరభద్రం
- క్రీడాకారులకు బహుమతులు అందజేత
నవతెలంగా- చిట్యాల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే.. వారి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడులో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు తమ్మినేని బహుమతులు అందజేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. రైతాంగానికి మద్దతుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 26న ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. వారి ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలోనూ రైతులు, కార్మికులు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ట్రాక్టర్ల ర్యాలీలో రైతులు స్వచ్చంధంగా పాల్గొనాలని కోరారు. వ్యవసాయ చట్టాల పట్ల సీఎం కేసీఆర్‌ వైఖరి వింతగా ఉందన్నారు. ముందు వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇప్పుడు సమర్థిస్తున్నారని విమర్శించారు. ఇది కేసీఆర్‌ అవకాశ వాదంగా భావించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలకు చాలా నష్టం జరుగు తుందని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ పునరాలోచించుకోవాలని సూచించారు. చట్టాలను రద్దు చేయాల్సింది పోయి రైతులను మోసం చేసేందుకు బీజేపీ పెద్ద కుట్ర చేస్తుందన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ఏదో రకంగా రైతుల ఉద్యమాన్ని విరమింపచేసేందుకు కేంద్రం కుయు క్తులు పన్నుతోందన్నారు. వెలిమినేడు గ్రామస్థులు 15 కుటుంబాలు సీపీఐ(ఎం)లో చేరాయి. వారికి తమ్మినేని వీరభద్రం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు నాతి కిరణ్‌గౌడ్‌, నెలకంటే నరసింహ, అరూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానించాలి
15 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
ఆర్టీసీలో పెళ్లైన బ్రహ్మచారులు
విశాఖ ఉక్కుకు శఠగోపం
చట్టాలను రద్దు చేయకపోతే..
కొండపల్లి సీతారామయ్య జీవితచరిత్ర ఓ ప్రేరణ
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బర్తరఫ్‌ చేయాలి
గొలుసుకట్టు మోసం...
నాగేశ్వర్‌ ను గెలిపించుకుందాం
మార్క్సిజంతోనే సమానత్వం
భగీరథలో కాంట్రాక్టర్ల అక్రమ దందా
పోడు భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం
ఆ ఉత్తర్వులను ఎందుకు అమల్జేయలేదు..?
దళిత పాలేరుపై పటేలు దాష్టీకం...
భారీగా బ్యాలెట్‌ పత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు
శ్రీశైలం 'స్పెషల్‌' బాదుడు
18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌
మధ్యాహ్న భోజనం బంద్‌
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో..
మెదక్‌ ఐసీడీఎస్‌ పరిధిలో వేధింపులు
టీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పండి
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ
ఐదుగురు జేడీలకు ఏడీలుగా పదోన్నతి
విద్యుత్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గాంబో నాగరాజు సస్పెన్షన్‌
గ్రామైక్య సంఘానికీ, రెండు ఎస్‌హెచ్‌జీలకు కేంద్ర అవార్డులు
సింగరేణి అధికారులకు ప్రత్యేక పెన్షన్‌ పథకం
37,658 మందికి మందికి వ్యాక్సిన్‌
'ట్రిబ్యునళ్ల తీర్పుల వివరాలు పంపండి'
పథకాల పురోగతి పట్ల కేంద్రం సంతృప్తి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.