Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
'మహీంద్రా'లో సీఐటీయూ గెలుపు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

'మహీంద్రా'లో సీఐటీయూ గెలుపు

Tue 23 Feb 02:05:34.358566 2021

- ఇది కార్మికుల విజయం : చుక్క రాములు
నవతెలంగాణ - జహీరాబాద్‌
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా పరిశ్రమలో సీఐటీయూ ఘనవిజయం సాధించింది. పరిశ్రమలో సోమవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంఎస్‌ అభ్యర్థి రాములు యాదవ్‌పై సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములు 150 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పరిశ్రమలో మొత్తం 625 ఓట్లకు గాను 620 ఓట్లు నమోదయ్యయి. అందులో సీఐటీయూ అభ్యర్థి చుక్క రాములుకు 385, టీఎంఎస్‌ అభ్యర్థి రాములు యాదవ్‌కు 235 ఓట్లు వచ్చాయి. అనంతరం మహీంద్రా ఆండ్‌ మహీంద్రా పరిశ్రమ నుంచి భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారికి రావాల్సిన హక్కులను కల్పించేందుకు సీఐటీయూ పని చేస్తుందన్నారు. అందుకే రెండోసారి మహీంద్రా కార్మికులు సీఐటీయూను గెలిపించారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, నాయకులు బి.రాంచందర్‌, రాజయ్య, జి. సాయిలు, రాజిరెడ్డి, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌
ఎల్‌ఐసీపై ప్రయివేటీకరణ బాణం
నేటి నుంచి రోజూ బడికి రండి
ఎస్వీకేలో నేడు రాష్ట్ర స్థాయి సదస్సు..
కమిటీ సిఫారసులను అమలు చేయాలి
హ్యుమన్‌ యానిమల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీ ఏర్పాటు
ప్రయివేటు ఆస్పత్రులకు మూసేసుకుంటే....
'ముద్ర' లో తెలంగాణపై కేంద్రం వివక్ష
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
గురుకుల ప్రిన్సిపాల్‌ ఫలితాలు విడుదల
తోడు దొంగల్లా టీఆర్‌ఎస్‌, బీజేపీ
6,7 తేదీల్లో స్టాఫ్‌ నర్సుల వెబ్‌ఆప్షన్లలో మార్పులు : టీఎస్‌పీఎస్సీ
బీజేపీ యోగి పాలన నేరాలకు ఘోరాలకు కేంద్రం : కేవీపీఎస్‌
విడిపోయిన దానాపూర్‌ రైలు ఇంజన్‌
హ్యాకర్లతో జాగ్రత్త..
వార్డు కమిటీలు నియమించండి
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రంతో సంప్రదించండి
ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : బండి
ధరణికి రూ.20 కోట్లు
గ్యాస్‌ సబ్సిడీ.. ఔట్‌..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.