Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు
  • కోల్‌కతా లక్ష్యం 153
  • పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ప్రయివేటు ఆస్పత్రులకు మూసేసుకుంటే.... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ప్రయివేటు ఆస్పత్రులకు మూసేసుకుంటే....

Wed 03 Mar 02:27:23.343897 2021

- ప్రజలను ఆదుకున్నవి ప్రభుత్వాస్పత్రులే:కరోనా కాలాన్ని గుర్తు చేసుకున్న మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కరోనా వచ్చిన ప్రారంభ కాలంలో ప్రజలకు వైద్యసేవలందించకుండా ప్రయివేటు ఆస్పత్రులను మూసేసుకుంటే ప్రభుత్వాస్పత్రులే ఆదుకున్నాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గుర్తుచేశారు. కరోనా మొదటి కేసు నమోదై ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనినాస్‌యాదవ్‌తో కలిసి ఈటల కరోనా వారియర్లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లపై ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టగలిగామని అన్నారు. కరోనా సోకిన వారికి సొంత కుటుంబ సభ్యులే సేవలందించేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు సేవలందించారని చెప్పారు. ప్రత్యేక కరోనా ఆస్పత్రిగా కొనసాగిన గాంధీ ఆస్పత్రిలో సిబ్బందిని అంటరానివారిగా చూసినప్పటికీ కష్టపడి పని చేశారని తెలిపారు. వారాల తరబడి కుటుంబాలకు దూరంగా కరోనాపై పోరాటంలో భాగస్వాములయ్యారని కొనియాడారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పడిన కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని హామి ఇచ్చారు. ఆలస్యం అవుతుందే కాని అన్యాయం జరగదన్నారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందితో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు. ప్రభుత్వ వైద్యులు ఇదే అంకితభావాన్ని భవిష్యత్తులోనూ కనబరచాలని కోరారు. గాంధీ ఆస్పత్రి ఇతర ఆస్పత్రులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. పేద ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అవయవమార్పిడి కేంద్రం....గాంధీ ఆస్పత్రి
గాంధీ ఆస్పత్రి భవిష్యత్తులో అవయవమార్పిడి కేంద్రంగా అవతరించబోతున్నదని ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రయివేటుకు వెళ్లే స్థోమత లేని పేదల కోసం రూ.35 కోట్లతో ఆర్గన్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌ సెంటర్‌ ను నెలకొల్పుతున్నట్టు చెప్పారు. వైద్యారోగ్యశాఖలో గుణాత్మక మార్పు తీసుకొచ్చి ప్రజల నమ్మకం పెంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీలోచనిపోయిన వారు ఏ కారణంతో చనిపోయారో ఒక రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. ఆ నివేదిక భవిష్యత్తులో ఉపయోగపడుతుందని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ కె.రమేశ్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎడ్‌ సెట్‌ ఇక కామన్‌ పరీక్ష
కుంజా బొజ్జి ఇకలేరు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
ఆదర్శ కమ్యూనిస్టు కుంజా బొజ్జి
చిరకాల స్ఫూర్తి... మన బొజ్జి !!
మళ్లీ టెస్టులను తగ్గించారు
డీఏ, హెచ్‌ఆర్‌ఏ వర్తింపచేయండి
అంబేద్కర్‌ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని
అన్నదాత ఆగ్రహం
చెట్లు కొట్టినందుకు రూ.20 లక్షల ఫైన్‌
మోడల్‌ స్కూళ్లలో బోధనేతర సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తెండి
పోడు సాగుదారుల ఆగ్రహం
నేను రాను బిడ్డో...
గిరిజన సమస్యలపై పోరాడిన నేత
నేడు వెంకన్నగూడెంలో బొజ్జి అంత్యక్రియలు
వానొచ్చే...
మరొకరితో క్లోజ్‌గా ఉంటోందని మరదలి హత్య
రూ. 50లక్షలు చోరీ చేసిన డ్రైవర్‌
సంచారజాతుల ముస్లింలకు రుణాలివ్వాలి : ఆవాజ్‌ డిమాండ్‌
కార్మిక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
టీకా వేయించుకున్న జీపీ, మున్సిపల్‌ సిబ్బందికి 2 రోజులు సెలవివ్వాలి : సీఐటీయూ
కుంజాబొజ్జి మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి తీరని లోటు
ప్రయివేటు టీచర్ల కోసం రూ.32 కోట్లు విడుదల
మోడీ, అమిత్‌షాను వదలం
మూన్నాళ్ల ముచ్చటే..
కేటీఆర్‌ పర్యటనలో మానవ హక్కుల ఉల్లంఘన
కరోనా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వేగంగా ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్‌
సర్కారు బడులు, మోడల్‌ స్కూళ్లకు రూ.61 కోట్లు విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.