Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ఉప వాసదీక్షలు బుధవారం నుంచి షురూకాను న్నాయి. మంగళవారం రాత్రి మసీదు,ఇండ్లల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నెలరోజులపాటు ఈ ఉపవాసాలు కొనసాగనున్నాయి. కరోనా నేపథ్యం లో మాస్కులు,శానిటైజర్లను వినియోగించుకుని.. నమాజ్లలో పాల్గొనాలని మతపెద్దలు సూచించారు. ముస్లింలకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.