Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వీపనగండ్ల
ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లోని బొల్లారంలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. రెండో రోజైన బుధవారం గ్రామ రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, ఎం.కృష్ణయ్య పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 9జతల ఎద్దులు పాల్గొన్నాయి.