Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధుల వినియోగం, ఖర్చులపై నిర్వహిస్తున్న ఆన్లైన్ ఆడిటింగ్లో మన రాష్ట్రం మరోసారి మొదటి స్థానంలో నిలవడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. పదిహేనో ఆర్థిక సంఘం నిధులకు సమానంగా నిధులను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.