Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు కింద రూ.1,01,116 నగదు బహుమతిని, శాలు వాను, మెమెంటోను ప్రదానం చేస్తారు. గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆయనకు ఈ అవార్డును అందజేస్తారు.