Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
చేనేత కార్మికుల కోసం రూ.73.50 కోట్లు విడుదల చేసినట్టు ఆ శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. ఈ నిధుల్ని పలు సబ్సిడీ, పావలా వడ్డీ పథకాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకం, టెస్కో ఎక్స్గ్రేషియా తదితరాల కోసం విడుదల చేశామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.