Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఈ నెల 17వ తేదీన నిర్మల్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన నాటి మహనీయుల జీవితాలను, అప్పటి పోరాట ఘట్టాలను పాఠ్యపుస్తకాలను ప్రచురించాలనీ, అమరవీరుల స్మృతి కేంద్రాలను సందర్శనీయ స్థలాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.