Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతన ఎక్సైజ్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గురువారం హైదరాబాద్ లోని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ తన కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. సెప్టెంబర్ 30తో బార్ లైసెన్స్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2021-22 సంవత్సరానికి గాను నూతన బార్ల లైసెన్స్లకు సంబంధించిన అంశంపై సమీక్షించానని తెలిపారు. అదే విధంగా ఏ4 వైన్షాపుల లైసెన్సుల గడువు అక్టోబర్ 31తో ముగుస్తున్నదని వివరించారు.