Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తలపెట్టిన కార్యాలు, ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, బీజేపీ అధ్యక్షులు బండి సంజరు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆర్యోగంతో ఉండాలనీ, ప్రజలు అన్ని విధాలుగా బాగు ఉండాలని కోరారు.