Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్రావుకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈనెల 17న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆ కౌన్సిల్లో సభ్యుడైన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావును సమావేశానికి రావాలంటూ ఆహ్వానించారు. అయితే ఈ భేటీకి హాజరు కావాలా..? వద్దా...? అనే విషయమై మంత్రి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి, ఆయన అనుమతిస్తేనే సమావేశానికి వెళ్లాలని ఆర్థిక మంత్రి భావిస్తున్నట్టు తెలిసింది.