Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం మిషన్లను సక్రమంగా పరిశీలించలేదని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ పేర్కొన్నారు. ఈవ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. శనివారం గాంధీభవన్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ సభ్యులు పి రాజేశ్కుమార్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు.