Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్వీనర్గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ
- ఏఐసీసీ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరో కీలకమైన కమిటీని ఏఐసీసీ నియమించింది. ఈమేరకు ఆదివారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కమిటీ చైర్మెన్గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, కన్వీనర్గా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సభ్యులుగా ఎనుముల రేవంత్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి హనుమంతరావు,పొన్నాల లక్ష్మయ్య, కె జానారె డ్డి,ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి,టి జీవన్రెడ్డి,రేణుకా చౌదరి,పి బలరాంనాయక్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి,డి శ్రీధర్బాబు, పొడెం వీరయ్య, సీతక్క,కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి,కార్యనిర్వాహక అధ్యక్షులు,ఏఐసీసీ గుర్తించిన కమిటీ చైర్మెన్లు, జాతీయ కార్యదర్శులు,రాష్ట్ర ఇంచార్జీలు ఎన్నికయ్యారు.