Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సికింద్రా బాద్ రామకృష్ణ పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్.. పాఠశాల గ్రౌండ్లో ఇన్వెస్టిట్యూర్ సెర్మెనీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ ఏ.ఏ. దేశ్పాండే, అనూజ దేశ్పాండేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నియామకమైన స్కూల్ కౌన్సిల్ మెంబర్స్కి ప్రిన్సిపల్ కే. దామరిస్ అభినందనలు తెలిపారు. విధులను సక్రమంగా, నిజాయితీతో నిర్వర్తించాలని వారికి సూచించారు.