Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆహార, చర్మ, శ్వాస సంబంధిత అలెర్జీల కోసం శాస్త్రీయ హోమియోపతి చికిత్సలను ప్రారంభించినట్టు డాక్టర్ బాత్రాస్ హెల్త్కేర్ తెలిపింది. ప్రపంచ జనాభాలో దాదాపు 30-40 శాతం ఒకటి లేదా అంతకు మించిన అలెర్జిక్ పరిస్థితులతో తీవ్ర ప్రభావితమవుతున్నారని పేర్కొంది. ఇందులో అస్తమా, రైనటిస్, అనఫిలాక్సిస్, డ్రగ్, ఫుడ్, ఇన్సెక్ట్ అలెర్జీలు, ఎక్జెమా, యుట్రికారియా (హైవ్స్), యాంజియోడెమా వంటివి ఉన్నాయని తెలిపింది.