Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షల చెక్కును సోమవారం ప్రగతి భవన్లో రాష్ట్ర వికలాంగుల కార్పొ రేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అతడి మిత్రుడు వెంకటేశ్వర్ రెడ్డి రూ.10లక్షల రూపాయల చెక్ను మంత్రి కేటీఆర్కు అందజేశారు. తన బర్త్డేకు ఎవరు గిఫ్టులు తేవొద్దని, నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చిందేలా బహుమతులు అందించాలని మంత్రి పిలునిచ్చిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి అంబులెన్సులు, మందులు విరాళంగా అందజేశారు.