Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శి రోనాల్డ్ రోస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకుల ఏకలవ్య పాఠశాలల ఆరో తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ కార్యదర్శి డి.రోనాల్డ్రోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం telanganaemrs.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులు 15.9.2021 నుంచి 24.9.2021 వరకు సంబంధిత పాఠశాలల ప్రిన్స్పాల్స్ను సంప్రదించాలని కోరారు.