Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సైదాబాద్లో ఆరేండ్ల మైనర్ బాలిక లైంగిక దాడి, హత్య చేసిన ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారని , త్వరగా నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర హౌంమంత్రి మహమూద్అలీ అన్నారు.