Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిర్మల్లో శుక్రవారం బీజేపీ తలపెట్టిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా రాబోతున్నారు.ఆయన మహారాష్ట్రలోని నాందేడ్కు,అక్కడ నుంచి నిర్మల్కు ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. 12గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభకు ఆయనే ముఖ్యఅతిథి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు.